Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరిటాల ఫ్యామిలీ గూండాగిరి..జిల్లాకో గ్యాంగ్ లీడర్: వాసిరెడ్డి పద్మ

Webdunia
శనివారం, 18 అక్టోబరు 2014 (15:10 IST)
ఎన్నికల అనంతరం తమ పార్టీ వైకాపాకు చెందిన 16 మందిని టీడీపీ నేతలు పొట్టనబెట్టుకున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. టీడీపీ ఫ్యాక్షనిజానికి ఆ పార్టీకి చెందిన నేతలే భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. 
 
మంత్రి పరిటాల సునీత, ఆమె కొడుకు శ్రీరామ్, యువసేన పేరిట దౌర్జన్యాలకు దిగుతున్నారన్నారు. పరిటాల సునీత, శ్రీరామ్‌ల గూండాగిరిపై ప్రభాకర్ చౌదరి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా పద్మ ప్రస్తావించారు.
 
జిల్లాకో గ్యాంగ్ లీడర్‌ను తయారు చేయడయే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తోందని పద్మ  ఆరోపించారు. ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ అరాచకాలు నానాటికీ పెరిగిపోతున్నాయని ధ్వజమెత్తారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments