Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్టర్ పవన్ కళ్యాణ్.. గాలివి పోగుజేసి మాట్లాడొద్దు: వర్ల రామయ్య

రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్‌పై విమర్శలు చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై విమర్శ

Webdunia
బుధవారం, 21 మార్చి 2018 (10:45 IST)
రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్‌పై విమర్శలు చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై విమర్శలు చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలన్నారు. మిస్టర్ పవన్ కల్యాణ్.. ఇప్పటికైనా నీ దగ్గర వాస్తవాలు, ఆధారాలు ఉంటే మాట్లాడాలి తప్ప, గాలివి పోగుజేసి మాట్లాడొద్దు అంటూ హెచ్చరిక చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ 'నువ్వు (పవన్ కల్యాణ్) చేసిన వ్యాఖ్యలు సరైనవే అయితే పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్ర సీడీని తన కారులో ఉంచుకునేవాడిని. లోకేశ్‌పై ఆరోపణలు చేసి.. ఆ తర్వాత వాళ్లెవరో చెప్పారు.. అక్కడ విన్నా.. ఇక్కడ విన్నా అని మాట్లాడావు. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటానని, చంద్రబాబు ప్రభుత్వంపై తొందరపడి చేసిన వ్యాఖ్యలనూ వెనక్కి తీసుకుంటానని, చంద్రబాబు వెంటే నడుస్తా, మోడీ మెడలు వంచైనా సరే, ఏపీకి ప్రత్యేక హోదా సాధిద్దామని నువ్వు (పవన్ కల్యాణ్) చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments