Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ పేరొద్దు.. వంగవీటి రంగా పేరు పెట్టాలి...

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (08:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించి, ఆగమేఘాలపై రాత్రికిరాత్రి అర్థరాత్రి జీవోలను రాజీచేసింది. ఈ జిల్లాల ఏర్పాటుతో పాటు.. వారి రాజధానులను కూడా ప్రకటించింది. దీనిపై రాష్ట్ర ప్రజలు భగ్గున మండిపడుతున్నారు. ముఖ్యంగా, విజయవాడ హెడ్ క్వార్టర్‌గా ఎన్టీఆర్ జిల్లాను ప్రకటించడాన్ని వంగవీటి మోహన్ రంగా కుటుంబ సభ్యులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. 
 
తెలుగు వారి ఆత్మగౌరవం అంటూ ఉద్యమించిన మహానేత ఎన్టీఆర్ పేరును విజయవాడ జిల్లాకు పెట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు హర్షిస్తున్నారు. కానీ, వంగవీటి కుటుంబ సభ్యులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 
 
2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజక వర్గంలో పోటీ చేసిన వంగవీటి నారాయణరావు తనయుడు, బిజెపి నాయకుడు నరేంద్ర, ప్రజల కోసం పోరాడి ప్రాణాలర్పించిన వంగవీటి మోహన రంగ పేరుతో జిల్లా పిలవాలని కోరారు. అలాగే వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా కూడా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఆయన ఆశీస్సులు వున్నంతకాలం నన్నెవరూ ఆపలేరు : ఎన్.టి.ఆర్.

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments