Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎర్ర తువాలు వేసుకోవద్దని చెప్పడానికీ మీరెవరు? వంగా గీతకు నాగబాబు కౌంటర్

ఠాగూర్
సోమవారం, 13 మే 2024 (15:35 IST)
పిఠాపురంలో ఎర్ర కండువా ధరించి పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన వ్యక్తికి ఈ స్థానంలో వైకాపా తరపున పోటీ చేస్తున్న వంగా గీత తీవ్ర అభ్యంతరం తెలిపారు. అది ఓటర్లను ప్రభావితం చేసే చర్యగా పేర్కొన్నారు. దీనికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కౌంటర్ ఇచ్చారు. ఎర్ర తువాలు కాశీ తువ్వాలు అంటారన్న ఆయన గుర్తు చేశారు. 
 
అది ధరించే హక్కు ఏ పౌరుడికైనా ఉంటుందని చెప్పారు. ఆ తువ్వాలను కష్టం చేసుకునే ప్రతి కార్మికుడు ధరించవచ్చని తెలిపారు. ఆ తువ్వాలును వేసుకునే హక్కు ఏ పౌరుడికైనా ఉంటుంది అని నాగబాబు స్పష్టం చేశారు. ఆ తువ్వాలును అడ్డుకోవడం అనేది చట్ట వ్యతిరేకం  అవుతుందని, ఆ తర్వాత మీ ఇష్టం అంటూ వంగా గీతకు కౌంటర్ ఇచ్చారు. 
 
కాగా, ఎర్రుతువాలు వేసుకున్న వ్యక్తి ఇది గుడ్డ అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వంగా గీతతో పాటు అక్కడి ఎన్నికల సిబ్బంది కూడా అంగీకరించలేదు. అతడిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం జనసేన శతఘ్ని ట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments