Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో జనవరి 2న వైకుంఠద్వార దర్శనం..

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (18:02 IST)
పవిత్ర పుణ్యస్థలం తిరుమలో జనవరి రెండో తేదీన వైకుంఠద్వార దర్శనం కల్పించనున్నారు. ఇందుకోసం జనవరి ఒకటో తేదీ నుంచి టోకెన్లను జారీ చేయనున్నారు. వీటిని తిరుమలలోని మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో జారీ చేయనున్నారు. ఈ టోకెన్లు ఉన్నవారికి మాత్రమే వైకుంఠద్వార దర్శనం కల్పించనున్నారు. 
 
జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రోజుకు 50 వేల మందికి చొప్పున ఈ దర్శనం కల్పిస్తారు. మొత్తం పది రోజుల పాటు 5 లక్షల టోకెన్లను జారీ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది. ఈ పది రోజుల కోటా పూర్తయ్యేంత వరకు ఆఫ్‌లైన్‌లో ఈ టోకెన్లను నిరంతరాయంగా జారీ చేస్తారు.
 
ఈ టోకెన్లను తిరుమలలో శ్రీనివాసం, తుడా ఇందిరా మైదానం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, గోవిందరాజ సత్రాలు, శేషాద్రి నగర్ జడ్పీ హైస్కూల్, రామచంద్ర పుష్కరిణి, జీవకోన జడ్పీ హైస్కూలు, బైరాగిపట్టెడ జడ్పీ హైస్కూలు‌లో టోకెన్లను జారీ చేసేందుకు వీలుగా తితిదే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments