Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్‌ లేకుండానే వృద్ధులకు వ్యాక్సిన్‌: హైకోర్టులో ఎపి ప్రభుత్వం మెమో దాఖలు!

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (20:09 IST)
వృద్ధులకు ఆధార్‌ కార్డుతో సంబంధం లేకుండానే వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయించుకున్నామని, రెండు రోజుల్లో వృద్ధులకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామని ఎపి ప్రభుత్వం హైకోర్టులో మెమో దాఖలు చేసింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, బ్లాక్‌ ఫంగస్‌ కేసులు, వ్యాక్సినేషన్‌ తదితర అంశాలపై హైకోర్టులో విచారణ జరిగింది.

విచారణలో భాగంగా కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 26,325 మంది వైద్య, ఇతర సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. పిజి మెడికల్‌ విద్యార్థుల సేవలకు భవిష్యత్‌లో వెయిటేజీ ఇస్తామమని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు 1,955 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు, 109 మరణాలు నమోదైనట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం సుమారు 1,300 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపారు.

థర్డ్‌వేవ్‌లో పిల్లలకు కరోనా వస్తుందని నిర్ధారణ కాలేదని, అయినప్పటికీ ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కాగా, రెండు రోజుల్లో వృద్ధులకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామని న్యాయస్థానానికి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments