Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తం నియామకం... అసంతృప్తి ఆరంభం..!

Webdunia
ఆదివారం, 1 మార్చి 2015 (11:54 IST)
తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తం కుమార్ రెడ్డిని నియమించడంపై అసంతృప్తి ఆరంభమైనట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు ఆ స్థానంలో ఉన్న పొన్నాల లక్ష్మయ్య అధిష్టానం తొలగించిన విషయం తెలిసిందే. దీంతో ఉత్తం కుమార్ నియామకంపై మాజీ అధ్యక్షులు డి.శ్రీనివాస్, వి.హనుమంతరావులతో పాటు నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. 
 
కోమటి రెడ్డి, ఉత్తం కుమార్‌లు ఇద్దరు నల్గొండ జిల్లాకు చెందిన వారు కావడంతో, అక్కడ వర్గ విబేధాలు ఉండడమే ఈ ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది. అయితే మల్లు భట్టి విక్రమార్కను వర్కింగ్ అధ్యక్షుడుగా నియమించాలన్న నిర్ణయంపై మాత్రం పెద్దగా అభ్యంతరాలు రావడం లేదని తెలుస్తోంది. కాగా పొన్నం, డి.ఎస్. లను పార్టీ జాతీయ కార్యదర్శులుగా నియమించవచ్చని ప్రచారం జరుగుతోంది.
 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments