ఫలించిన పవన్ ఢిల్లీ పర్యటన- పవన్ రావాలి.. పాలన మారాలి (వీడియో)

సెల్వి
గురువారం, 28 నవంబరు 2024 (15:03 IST)
Pawan kalyan
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ప్రత్యేక సాయం విడుదల చేసింది. ఏపీ పర్యాటక రంగ అభివృద్ధి కోసం స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్‌వెస్ట్‌మెంట్ (SASCI) కింద తొలివిడత నిధులు విడుదల చేసింది. సాస్కి పథకం కింద తొలి విడతగా ఆంధ్రప్రదేశ్‌కు రూ.113.75 కోట్లు విడుదల చేసింది. 
 
ఈ విషయాన్ని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ బుధవారం వెల్లడించారు. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ఫలించింది. అలాగే అఖండ గోదావరి, గండి కోట ప్రాజెక్టుల అభివృద్ధి కొరకు 172.34 కోట్లను కేంద్రం కేటాయించింది. 
 
మొదటి విడతగా రూ.114 కోట్లు విడుదల చేసింది. ఏపీలో టెంపుల్, అడ్వెంచర్, హెరిటేజ్, ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? పూనమ్ కౌర్ ట్వీట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments