Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ సర్కారు అప్పుల చిట్టాను బహిర్గతం చేసిన కేంద్రం

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (15:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుల చిట్టాను కేంద్రం ప్రభుత్వం మంగళవారం బహిర్గతం చేసింది. ఏపీ సర్కారు ప్రతి యేటా రూ.45 వేల కోట్ల మేరకు అప్పులు చేస్తుందని తెలిపింది. గత 2019తో పోలిస్తే అప్పులు రెండింతలు పెరిగినట్టు వెల్లడించింది. ఈ మేరకు టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. 
 
ఆంధ్రప్రదేశ్ యేటా సుమారు 45 వేల కోట్ల రూయాల అప్పులు చేస్తుందని పేర్కొన్నారు. బడ్జెట్ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఏపీ అప్పులు రూ.4,42,442 కోట్లుగా ఉన్నాయని తెలిపింది. 2019లో ఇవి రూ.2,464,451 కోట్లుగా ఉండగా అది 2020లో రూ.3,07,671 కోట్లకు చేరుకుందని తెలిపింది. 
 
2021లో రూ.3,53,021 కోట్ల నుంచి 2022లో సవరించిన అంచనాల మేరకు రూ.3,93,718 కోట్లకు చేరుకుందని తెలిపింది. అయితే, 2023 బడ్జెట్ అంచనాల మేరకు రూ.4,42,442 కోట్ల మేరకు అప్పులు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments