Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ సర్కారు అప్పుల చిట్టాను బహిర్గతం చేసిన కేంద్రం

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (15:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుల చిట్టాను కేంద్రం ప్రభుత్వం మంగళవారం బహిర్గతం చేసింది. ఏపీ సర్కారు ప్రతి యేటా రూ.45 వేల కోట్ల మేరకు అప్పులు చేస్తుందని తెలిపింది. గత 2019తో పోలిస్తే అప్పులు రెండింతలు పెరిగినట్టు వెల్లడించింది. ఈ మేరకు టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. 
 
ఆంధ్రప్రదేశ్ యేటా సుమారు 45 వేల కోట్ల రూయాల అప్పులు చేస్తుందని పేర్కొన్నారు. బడ్జెట్ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఏపీ అప్పులు రూ.4,42,442 కోట్లుగా ఉన్నాయని తెలిపింది. 2019లో ఇవి రూ.2,464,451 కోట్లుగా ఉండగా అది 2020లో రూ.3,07,671 కోట్లకు చేరుకుందని తెలిపింది. 
 
2021లో రూ.3,53,021 కోట్ల నుంచి 2022లో సవరించిన అంచనాల మేరకు రూ.3,93,718 కోట్లకు చేరుకుందని తెలిపింది. అయితే, 2023 బడ్జెట్ అంచనాల మేరకు రూ.4,42,442 కోట్ల మేరకు అప్పులు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments