Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి అన్నా క్యాంటీన్‌కు నిప్పు .. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2022 (09:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా, వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ శ్రేణులు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. విపక్షాలకు చెందిన ఆస్తులు, గృహాలను ధ్వంసం చేస్తున్నారు. తమ ప్రత్యర్థులపై కూడా వారు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా కూడా తెనాలిలో అన్నా క్యాంటీన్‌కు నిప్పు పెట్టారు. 
 
గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. వీటిని వైకాపా ప్రభుత్వం మూసివేసింది. అయితే, కొన్ని ప్రాంతాల్లో టీడీపీ నేతలే సొంత నిధులతో ఈ క్యాంటీన్లను నడుపుతూ చౌక ధరకే పేదల కడుపు నింపుతున్నారు. 
 
ఈ క్రమంలో తెనాలిలో మూతపడిన అన్నా క్యాంటీన్‌కు గత రాత్రి కొందరు దండగులు నిప్పు పెట్టారు. ఆ సమయంలో అటుగా వస్తున్న స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments