Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచో చెడో చేయాల్సింది చేశాడు.. వెళ్లిపోయాడు : జగన్‌పై ఆర్ఆర్ఆర్ కామెంట్స్

వరుణ్
గురువారం, 13 జూన్ 2024 (15:46 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై జగన్ గురించి మాట్లాడటం దండగ అని ఒక ముక్కలో చెప్పేశారు. మంచో చెడో చేయాల్సింది చేశాడు.. వెళ్లిపోయాడు.. ఇకపై అతని గురించి మాట్లాడటం వేస్ట్ అంటూ వ్యాఖ్యానించారు. 
 
ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ, మంచో చెడో చేయాల్సింది చేశాడు. వెళ్లిపోయాడు. ఇపుడు ప్రజలు ఆ విషయం పట్టించుకోరు. ప్రజల దృష్టి ఇపుడు మాపై ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటుందా? ఎలా నెరవేర్చుతుందనేదే చూస్తారు. అందుకే మేం కూడా మా హామీలను అమలు చేసే విషయంపై దృష్టిని కేంద్రీకరించాం అని చెప్పారు. 
 
ఇకపై జగన్‌పై కానీ, వైకాపాపైన కానీ, ప్రజల దృష్టి ఉండదు. ఉండకూడదు అని పేర్కొన్నారు. ప్రజలు కూటమికి అధికారం ఇచ్చారు. అందుకే మనం దాడులకు పాల్పడవద్దని కోరుతున్నం. పైగా ప్రజలు గొప్ప బాధ్యతలను అప్పగించారు. తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పారని, అందుకే తనపై జరిగిన కస్టోడియల్ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు రఘురామకృష్ణంరాజు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments