Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాలో చేరనున్న ఉండవల్లి అరుణ్ కుమార్... ఏ క్షణమైనా తీర్థం...

ఏపీ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇఁదుకోసం ఆయన ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (13:48 IST)
ఏపీ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇఁదుకోసం ఆయన ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
వాస్తవానికి వైయస్‌కు కూడా ఉండవల్లి అత్యంత సన్నిహితుడన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బంధాన్ని కొనసాగిస్తూ జగన్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ఉండవల్లి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వైసీపీ ఆఫీస్‌లో ఉండవల్లి ప్రెస్‌మీట్ పెట్టే తరుణం తొందర్లోనే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
 
దీనికితోడు గత కొద్దిరోజులుగా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసేందుకే ఉండవల్లి ప్రెస్‌మీట్ పెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షానికి మద్ధతుగా ఉన్నాడన్న నమ్మకాన్ని కలిగించేందుకే ఉండవల్లి ఇలా విమర్శలు చేస్తున్నారని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments