Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోదా రాదని చంద్రబాబుకు తెలుసు.. వెంట్రుకతో కొండను లాగాలని?

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాదని ఏపీ సీఎం చంద్రబాబుకు బాగా తెలుసునని.. వెంట్రుకతో కొండను లాగాలని చూస్తున్నారా? అది జరిగే పనేనా అంటూ సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. హ

Webdunia
మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (13:29 IST)
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాదని ఏపీ సీఎం చంద్రబాబుకు బాగా తెలుసునని.. వెంట్రుకతో కొండను లాగాలని చూస్తున్నారా? అది జరిగే పనేనా అంటూ సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. హోదారాదని తెలిసీ ప్రజలను మభ్య పెట్టేందుకు చంద్రబాబు ఎంపీలతో నాటకాలు ఆడిస్తున్నారని ఉండవల్లి నిప్పులు చెరిగారు.
 
ఏపీ ముఖచిత్రం మారేందుకు 2019 ఎన్నికలు చాలన్నారు. ఈ ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టే వారికి ఓట్లు వేయవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటింగ్ మిషన్ ముందు ఓసారి అంతరాత్మను ప్రశ్నించుకోవాలని ప్రజలకు ఉండవల్లి సలహా ఇచ్చారు. 
 
గత నాలుగేళ్లలో ఏపికి రూ.18.50 లక్షల పెట్టుబడులు ఎలా వచ్చాయని.. చంద్రబాబు చేసిన ప్రకటనను ఉండవల్లి గుర్తు చేశారు. పెట్టుబడులు వచ్చాయని సీఎం చెప్పుకుంటుంటే.. ఇక హోదా, పన్ను రాయితీలు ఎందుకని ఉండవల్లి ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments