Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు శ్రీవారి భక్తుల ప్రాణాలు తీసిన అంబులెన్స్!!

ఠాగూర్
సోమవారం, 6 జనవరి 2025 (13:20 IST)
ఓ అంబులెన్స్ వాహనం ఇద్దరు శ్రీవారి భక్తుల ప్రాణాలు తీసింది. కాలినడకన శ్రీవారి దర్శనం కోసం బయలుదేరిన భక్తులు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతుండగా అంబులెన్స్ ఢీకొట్టడంతో ప్రాణఆలు కోల్పోయారు. ఓ అంబులెన్స్ అదుపుతప్పి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న మహిళా భక్తులపైకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు భక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు భక్తులకు గాయాలయ్యాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురం వద్ద ఈ ఘోరం చోటుచేసుకుంది.  
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరరకు.. పుంగనూరు నుంచ కాలినడకన తిరుమలకు వెళుతున్న భక్తులను మదనపల్లె నుంచి తిరుపతికి రోగిని తీసుకెళుతున్న అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చనిపోయిన శ్రీవారి భక్తులను అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెద్ద రెడ్డమ్మ, లక్ష్మమ్మగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. గాయపడిన భక్తులను తిరుపతిలోని రుయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments