Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరణంలోనూ వీడని బంధం

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (08:11 IST)
కడవరకూ భార్యభర్తల అనుబంధానికి నిదర్శనంగా బతికిన ఆ వృద్ధ దంపతులు మరణంలోనూ ఒకరిని వీడి ఒకరు ఉండలేకపోయారు. భర్త మరణించిన కొన్ని గంటలకు భార్య కూడా ప్రాణాలు విడిచింది.

విజయనగరం జిల్లా గుర్ల మండలం పెనుబర్తి గ్రామానికి చెందిన ముళ్ళు నరసింహులు(70) బుధవారం రాత్రి మరణించాడు. ఎంతో ఇష్టంగా చూసుకునే భర్త ఇక లేరని తెలిసి భార్య గురమ్మ(69) గుండెలవిసేలా రోదించింది. కుటుంబ సభ్యులు ఎంతగా ఓదార్చినా ఏకధాటిగా విలపిస్తూనే ప్రాణాలు వదిలింది.

ఈ విషయం తెలిసి గ్రామంలో విషాదం నెలకొంది. భార్యాభర్తల మృతదేశాలను గురువారం ఉదయం శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. నరసింహులు, గురమ్మలకు ముగ్గురు పిల్లలతో పాటు, మనుమలు, మనమరాలు ఉన్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments