Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరణంలోనూ వీడని బంధం

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (08:11 IST)
కడవరకూ భార్యభర్తల అనుబంధానికి నిదర్శనంగా బతికిన ఆ వృద్ధ దంపతులు మరణంలోనూ ఒకరిని వీడి ఒకరు ఉండలేకపోయారు. భర్త మరణించిన కొన్ని గంటలకు భార్య కూడా ప్రాణాలు విడిచింది.

విజయనగరం జిల్లా గుర్ల మండలం పెనుబర్తి గ్రామానికి చెందిన ముళ్ళు నరసింహులు(70) బుధవారం రాత్రి మరణించాడు. ఎంతో ఇష్టంగా చూసుకునే భర్త ఇక లేరని తెలిసి భార్య గురమ్మ(69) గుండెలవిసేలా రోదించింది. కుటుంబ సభ్యులు ఎంతగా ఓదార్చినా ఏకధాటిగా విలపిస్తూనే ప్రాణాలు వదిలింది.

ఈ విషయం తెలిసి గ్రామంలో విషాదం నెలకొంది. భార్యాభర్తల మృతదేశాలను గురువారం ఉదయం శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. నరసింహులు, గురమ్మలకు ముగ్గురు పిల్లలతో పాటు, మనుమలు, మనమరాలు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments