Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ధిక ఇబ్బందులు తాళలేక గృహిణి,ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యాయత్నం

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (18:56 IST)
విజయవాడ గ్రామీణం నున్న గ్రాన కోటగట్టు సెంటర్‌లో విషాద ఘటన చోటుచేసుకున్నది. గత కొంతకాలంగా నున్న కోట గట్టు సెంటర్లో చిల్లరకొట్టు వ్యాపారం చేస్తు రాత్రి సమయంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు సురేంద్ర.
 
నిన్న రాత్రి 3 గంటల సమయంలో ఇంటికి వచ్చేసరికి భార్యాపిల్లలు పురుగులు మందు సేవించి నోటి నిండా నురగతో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో చికిత్స నిమిత్తం భార్యాపిల్లల్ని ఆసుపత్రికి తరలించాడు సురేంద్ర.
 
గుంటురూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 3 ఏళ్ళ పాప భావన మృతి చెందింది. ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు ప్రాధమికంగా తేల్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నున్న గ్రామీణ పొలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Subhalekha Sudhakar: బాలు, షిన్నోవా నటించిన ఒక బృందావనం సినిమా సమీక్ష

Hebba patel: గోల్డ్ పర్చేజ్ భవిష్యత్ కు బంగారు భరోసా : హెబ్బా పటేల్

Manoj: మోహన్ బాబు ఇంటినుంచి భోజనం వచ్చేది, అమ్మవారి దయ వుంది : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

Kandula Durgesh: హహరిహర వీరమల్లు ను అడ్డుకోవడానికే బంద్ ! మంత్రి సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments