Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ధిక ఇబ్బందులు తాళలేక గృహిణి,ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యాయత్నం

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (18:56 IST)
విజయవాడ గ్రామీణం నున్న గ్రాన కోటగట్టు సెంటర్‌లో విషాద ఘటన చోటుచేసుకున్నది. గత కొంతకాలంగా నున్న కోట గట్టు సెంటర్లో చిల్లరకొట్టు వ్యాపారం చేస్తు రాత్రి సమయంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు సురేంద్ర.
 
నిన్న రాత్రి 3 గంటల సమయంలో ఇంటికి వచ్చేసరికి భార్యాపిల్లలు పురుగులు మందు సేవించి నోటి నిండా నురగతో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో చికిత్స నిమిత్తం భార్యాపిల్లల్ని ఆసుపత్రికి తరలించాడు సురేంద్ర.
 
గుంటురూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 3 ఏళ్ళ పాప భావన మృతి చెందింది. ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు ప్రాధమికంగా తేల్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నున్న గ్రామీణ పొలీసులు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments