Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ బస్టాండులో ఇద్దరు కానిస్టేబుళ్ల వికృత చేష్టలు

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (20:09 IST)
పండిట్ నెహ్రు బస్ స్టాండులో ఒంటరిగా ఉన్న ఓ యువతి పట్ల ఇద్దరు కానిస్టేబుల్స్ అసభ్యకరంగా ప్రవర్తించారు. ఫుల్‌గా మద్యం సేవించిన ఇద్దరు ఈ ఇద్దరు కానిస్టేబుల్స్ తెలంగాణలో కొండాపూర్ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్స్ నాగేశ్వరరావు, వెంకటేష్‌గా గుర్తించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
కానిస్టేబుల్స్ కావడంతో విజయవాడ పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. పోలీసుల తీరుపై విమర్శలు రావడంతో సిబ్బందిపై సీపీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఫిర్యాదుపై జాప్యం ఎందుకు చేశారంటూ ఆయన నిలదీసినట్లు సమాచారం. అలసత్వం వహించిన వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం