Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్‌కేజీ పసిపాపపై ఇద్దరు మైనర్ల అత్యాచారం.. గాలిపటం ఇస్తామని ఆశచూపి..?

Webdunia
శనివారం, 18 జనవరి 2020 (15:12 IST)
కాకినాడలో ఘోరం జరిగింది. నాలుగేళ్ల పసిపాపపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాలిక రక్తస్రావం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన రేచర్ల పేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గాలిపటాలు ఎగరేద్దామనే వంకతో ఇద్దరు మైనర్ బాలురు ఒక చిన్నారిని మేడపైకి తీసుకెళ్లారు. అనంతరం అభంశుభం తెలియని ఆ పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. 
 
అత్యాచారానికి తర్వాత ఆ బాలికను మైనర్ బాలురిద్దరు ఇంటి వద్దనే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయితే చిన్నారికి సాయం చేయిస్తున్న సమయంలో గాయాలు కనిపించడంతో.. ఏమైందని తల్లి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అత్యాచార నిందితుల్లో ఒకరికి 14 ఏళ్లు కాగా, మరొకరికి 8 ఏళ్లు. సెల్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూసిన ప్రభావంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుని వుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. గాలిపటం ఇస్తామని ఆశచూపి బాలికపై మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments