Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోజో టీవీకి టీవీ9 ఛానల్ లోగోను అమ్మేశారు.. రవిప్రకాశ్‌పై కేసు

Webdunia
శుక్రవారం, 17 మే 2019 (12:35 IST)
టీవీ9 ఛానల్ లోగో సహా ఆరు లోగోలను తన సొంత ఛానల్ మోజో టీవీకి అమ్మోశారంటూ టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై కేసు నమోదైంది. రవిప్రకాశ్, ఎంవీకేఎన్ మూర్తి కలిసి టీవీ9 లోగోలను మోజోటీవీ యాజమాన్య సంస్థ మీడియా నెక్ట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.99 వేలకు విక్రయించారని ఏబీసీపీఎల్‌ డైరెక్టర్‌ కౌశిక్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఇదంతా మౌఖిక ఒప్పందం ప్రకారమే జరిగిందని తెలిపారు. ఈ మేరకు గతేడాది 31న డీడ్ ద్వారా వాటిని రాసి ఇచ్చేసినట్టు వివరించారు. 
 
టీవీ9 లోగోలు అమ్మినందుకు ప్రతిగా రావాల్సిన రూ.99 వేలను నెక్ట్స్‌ ఇండియా నుంచి ఏబీసీపీఎల్‌కు బదిలీ చేశారు, కానీ ఆ మొత్తాన్ని ''అదర్‌ రిపెయిర్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌''గా పేర్కొన్నారని కౌశిక్ రావు తన ఫిర్యాదులో తెలిపారు.

కోట్ల రూపాయల విలువచేసే లోగోలను రవిప్రకాశ్ అక్రమంగా కంపెనీ వాటాదారులకు నష్టం కలిగించేలా విక్రయించారని కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదుతో రవిప్రకాశ్‌కు ఉచ్చు బిగుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments