Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమన కరుణాకర్ రెడ్డికి మళ్ళీ నోటీసులు - అరెస్టు చేసే ఛాన్సెస్

తిరుపతి మాజీ ఎమ్మెల్యే, తితిదే మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డికి సిఐడీ మళ్ళీ నోటీసులు జారీ చేసింది. తిరుపతిలోని భూమన ఇంటికి వెళ్ళిన సిఐడీ అధికారులు నోటీసులు అందించారు. అయితే నోటీసులు అందుకునే సమయాన

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2016 (16:54 IST)
తిరుపతి మాజీ ఎమ్మెల్యే, తితిదే మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డికి సిఐడీ మళ్ళీ నోటీసులు జారీ చేసింది. తిరుపతిలోని భూమన ఇంటికి వెళ్ళిన సిఐడీ అధికారులు నోటీసులు అందించారు. అయితే నోటీసులు అందుకునే సమయానికి భూమన అక్కడ లేరు. భూమన ఇంటిలోని వారు కూడా నోటీసులు తీసుకోలేదు. 
 
దీంతో సీఐడీ అధికారులు నోటీసులు ఇంటి వద్దే అంటించి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. తుని సంఘటనలో ఇప్పటికై ప్రధాన పాత్రగా భూమన కరుణాకర్‌ రెడ్డిని సిఐడీ అనుమానిస్తోంది. భూమన ఫోన్‌ను కూడా సీఐడీ ట్యాప్‌ చేసింది. ఈనెల 6, 7 తేదీలలో రెండురోజుల పాటు భూమనను కూడా సిఐడీ విచారించింది. అయితే ఈసారి సీఐడీ అధికారులు భూమనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments