అక్టోబర్ నెల కోసం ప్రత్యేక దర్శన టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల

సెల్వి
మంగళవారం, 23 జులై 2024 (12:00 IST)
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని దర్శనం కోరుకునే భక్తుల రద్దీని సులభతరం చేయడానికి, తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) మంగళవారం ప్రత్యేక దర్శన టిక్కెట్లు, సేవలను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. 
 
దర్శనం కోసం భక్తులు గంటల పాటు వేచి ఉండాల్సి వస్తున్న తరుణంలో.. టీటీడీ భక్తుల సౌకర్యార్థం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అక్టోబర్ నెలకు గాను అంగప్రదక్షణ టోకెన్‌లను ఉదయం 10 గంటలకు విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత అక్టోబర్‌లో తిరుమల శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్‌ల కోసం ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్ కోటా ఉంటుంది.
 
అదనంగా, వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉద్దేశించిన ఉచిత దర్శన టోకెన్ల ప్రత్యేక కోటాను టీటీడీ కేటాయిస్తుంది. ఈ టోకెన్లు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments