Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగమశాస్త్రం ప్రకారం తిరుమలలో భద్రత పెంపు... హరీశ్‌కుమార్‌ గుప్తా

Webdunia
గురువారం, 25 మే 2023 (10:36 IST)
తిరుమల భద్రతను పెంచే దిశగా రంగం సిద్ధం అయ్యింది. ఇందులో భాగంగా కమాండ్ కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు అయ్యింది. తిరుమలలో తనిఖీలు సమర్థంగా నిర్వహించేందుకు బాడీ స్కానర్స్‌ను కూడా ఏర్పాటు చేయాలని కమిటీ ప్రతిపాదించింది.
 
తిరుమల భద్రతా కమిటీ ముఖ్య అధికారిగా నియమితులైన హరీశ్‌కుమార్‌ గుప్తా మాట్లాడుతూ.. ప్రస్తుతం అమలవుతున్న భద్రతను పరిశీలించి, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే గుర్తించాలని ఏడు విభాగాల నిపుణుల కమిటీ సభ్యులను హరీశ్‌కుమార్‌ గుప్తా ఆదేశించారు.
 
ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమలలో అవసరమైన టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచంలోనే అత్యుత్తమ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

తర్వాతి కథనం
Show comments