Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగమశాస్త్రం ప్రకారం తిరుమలలో భద్రత పెంపు... హరీశ్‌కుమార్‌ గుప్తా

Webdunia
గురువారం, 25 మే 2023 (10:36 IST)
తిరుమల భద్రతను పెంచే దిశగా రంగం సిద్ధం అయ్యింది. ఇందులో భాగంగా కమాండ్ కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు అయ్యింది. తిరుమలలో తనిఖీలు సమర్థంగా నిర్వహించేందుకు బాడీ స్కానర్స్‌ను కూడా ఏర్పాటు చేయాలని కమిటీ ప్రతిపాదించింది.
 
తిరుమల భద్రతా కమిటీ ముఖ్య అధికారిగా నియమితులైన హరీశ్‌కుమార్‌ గుప్తా మాట్లాడుతూ.. ప్రస్తుతం అమలవుతున్న భద్రతను పరిశీలించి, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే గుర్తించాలని ఏడు విభాగాల నిపుణుల కమిటీ సభ్యులను హరీశ్‌కుమార్‌ గుప్తా ఆదేశించారు.
 
ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమలలో అవసరమైన టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచంలోనే అత్యుత్తమ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments