Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తులకు శుభవార్త: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో శ్రీవారి దర్శనం టిక్కెట్లు..

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (10:47 IST)
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కోసం వేచి చూస్తున్న భక్తులకు శుభవార్త. ఈ నెల 19 నుంచి 30వ తేదీ వరకు దర్శనాలకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో అందుబాటులో ఉంచారు. లాక్‌డౌన్ కారణంగా ఈ నెల 11 నుంచి సాధారణ భక్తులకు స్వామి దర్శనం టీటీడీ కల్పించింది.
 
ఈ నేపథ్యంలో ఆంక్షలు అమలు చేస్తూ ప్రతి రోజు 7 వేల మందికే అవకాశం ఇచ్చారు. తాజాగా ఆ కోటాను పెంచారు. దీంతో ఇప్పటి వరకు ప్రతి రోజు 7 వేల మందికి మాత్రమే ఆలయంలోకి అనుమతి ఉండగా, ఇక నుంచి 10 వేల మందికి సదుపాయం కల్పిస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన టోకెన్ల జారీకి అధికారులు సిద్ధమయ్యారు. 
 
ఈ నేపథ్యంలో గురువారం ఒక్కరోజే 7,172 మంది భక్తులు దర్శనం కోసం వచ్చారు. హుండీ ఆదాయం 42 లక్షలుగా ఉన్నట్టు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో తిరుగిరుల్లో థర్మల్ స్రీనింగ్, శానిటైజేషన్ పక్కాగా చేస్తున్నారు. భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించేలా ఏర్పాటు చేశారు. దీంతో పాటు గురువారం నుంచి అక్కడ అధికారులు నో హారన్ జోన్ కూడా అమలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

Srileela: రష్మిక డేట్స్ కుదరక రాబిన్‌హుడ్ చేయలేదు, కాలేజీ రూల్స్ ప్రకారం వెళుతున్నా : శ్రీలీల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

తర్వాతి కథనం
Show comments