Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకుంఠ ఏకాదశి.. ఆన్‌లైన్‌లో వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్లు

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2022 (10:49 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్లను శనివారం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ప్రత్యేక ప్రవేశం, వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్లను ఆన్ లైన్ ద్వారా భక్తులు పొందవచ్చునని టీటీడీ ప్రకటించింది. జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు రెండు లక్షల 20వేల టిక్కెట్లను అందుబాటులో వుంచారు. 
 
జనవరి 2న వైకుంఠ ఏకాదశి, 3న ద్వాదశిని పురస్కరించుకుని పదిరోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు ఏర్పాటు చేశారు. రోజుకు 2000 టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుండగా భక్తులు రూ.10,000 శ్రీవాణి ట్రస్టుకు విరాళంగా అందించి రూ.300/- దర్శనం టిక్కెట్‌ను కొనుగోలు చేయవచ్చు.
 
ఈ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులకు మహా లఘు దర్శనం ఉంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏమీ ఇవ్వలేనన్నారు, ఐతే ఈసారికి ఫ్రీ అన్నాను: నటి ప్రియాంకా జవల్కర్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments