Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకుంఠ ఏకాదశి.. ఆన్‌లైన్‌లో వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్లు

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2022 (10:49 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్లను శనివారం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ప్రత్యేక ప్రవేశం, వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్లను ఆన్ లైన్ ద్వారా భక్తులు పొందవచ్చునని టీటీడీ ప్రకటించింది. జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు రెండు లక్షల 20వేల టిక్కెట్లను అందుబాటులో వుంచారు. 
 
జనవరి 2న వైకుంఠ ఏకాదశి, 3న ద్వాదశిని పురస్కరించుకుని పదిరోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు ఏర్పాటు చేశారు. రోజుకు 2000 టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుండగా భక్తులు రూ.10,000 శ్రీవాణి ట్రస్టుకు విరాళంగా అందించి రూ.300/- దర్శనం టిక్కెట్‌ను కొనుగోలు చేయవచ్చు.
 
ఈ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులకు మహా లఘు దర్శనం ఉంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

మునుపెన్నడూ లేని విధంగా స్క్రీన్‌లపై కింగ్‌డమ్ విడుదల కాబోతోంది

యూకేలో హరి హర వీరమల్లూ గ్రాండ్ సెలబ్రేషన్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments