Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే ప్రాణదాన ట్రస్టు ద్వారా 40 మంది చిన్నారులకు వెన్నెముక శస్త్రచికిత్స

Webdunia
శనివారం, 7 మే 2016 (12:03 IST)
తిరుపతి తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిరుపేద చిన్నారులకు ఉచిత వెన్నెముక శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కొంతమంది చిన్నారులు వెన్నెముక సమస్యలతో బాధపడుతూ వచ్చారు. వారికి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిర్వహించారు.
 
గూని, వెన్నెముక వంకరతో బాధపడుతున్న 40 మంది చిన్నారులకు న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ ప్రసాద్‌ శస్త్రచికిత్స చేశారు. అత్యంత నైపుణ్యం గల స్విమ్స్ న్యూరోసర్జరీ బృందం వీటిని నిర్వహించినట్లు స్విమ్స్ నిర్వాహకులు తెలిపారు. 
 
కార్పొరేట్‌ వైద్యశాలలో ఇటువంటి శస్త్రచికిత్సలకు 10 నుంచి 15 క్షల రూపాయలు ఖర్చు అవుతుందని, అయితే తితిదే ప్రాణదాన పథకం ద్వారా ఉచితం నిర్వహించినట్టు వైద్య బృందం వెల్లడించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments