Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.3.20 కోట్ల రూ.2వేల రూపాయల నోట్లు: టీటీడీకి ఆర్బీఐ వెసులుబాటు

సెల్వి
శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (22:51 IST)
దేశవ్యాప్తంగా రూ.2 వేల నోట్ల చెలామణిని కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి ఆపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబరు 7న బ్యాంకులో మార్పిడికి గడువు ముగిసింది.

అయితే గడువు ముగిసినా భక్తులు.. తిరుమల శ్రీవారి హుండీలో వీటిని వేయడంతో టీటీడీ దగ్గర రూ.3 కోట్లకుపైగా పోగయ్యాయి. వీటిని మార్చుకోడానికి అవకాశం కల్పించాలని టీటీడీ కోరింది. 
 
రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి మరో అవకాశం కల్పించినట్లు తెలిసింది. తద్వారా టీటీడీ ప్రయత్నం ఫలించింది. ఆ నోట్లను మార్చుకోడానికి వెసులుబాటు కల్పించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

Chiranjeevi: నన్ను విమర్శించే పొలిటీషన్ కు గుణపాఠం చెప్పిన మహిళ: చిరంజీవి

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments