Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి లడ్డూలో ఏమైనా కలిపివుంటే నేను.. నా కుటుంబం సర్వనాశనమైపోతాం... భూమన (Video)

ఠాగూర్
సోమవారం, 23 సెప్టెంబరు 2024 (19:08 IST)
పరమ పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం అపవిత్రమైన పదార్థాలను కలిపివుంటే తాను, తన కుటుంబ సర్వనాశనమైపోతామని తితిదే మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం తితిదే ఆలయ ప్రధాన ధ్వజస్తంభం ముందు నిలబడి, కర్పూరం వెలిగించి ప్రమాణం చేశారు. తిరుమలలో జరుగుతున్న నెయ్యి కల్తీపై ఆలయం ముందు ప్రమాణం చేశారు. 
 
తాను తప్పు చేసి ఉంటే తిరుమల లడ్డులో ఏమైనా కలిపి ఉంటే నేను నా కుటుంబం సర్వనాశనం అయిపోతాం అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతకుముందు ఆయన తిరుమల పుష్కరిణిలో స్నానం చేస్తారు. అనంతర అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందిస్తారు. ఆ తర్వాత శ్రీవారి ఆలయం ఎదుట ప్రమాణం చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments