Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి లడ్డూలో ఏమైనా కలిపివుంటే నేను.. నా కుటుంబం సర్వనాశనమైపోతాం... భూమన (Video)

ఠాగూర్
సోమవారం, 23 సెప్టెంబరు 2024 (19:08 IST)
పరమ పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం అపవిత్రమైన పదార్థాలను కలిపివుంటే తాను, తన కుటుంబ సర్వనాశనమైపోతామని తితిదే మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం తితిదే ఆలయ ప్రధాన ధ్వజస్తంభం ముందు నిలబడి, కర్పూరం వెలిగించి ప్రమాణం చేశారు. తిరుమలలో జరుగుతున్న నెయ్యి కల్తీపై ఆలయం ముందు ప్రమాణం చేశారు. 
 
తాను తప్పు చేసి ఉంటే తిరుమల లడ్డులో ఏమైనా కలిపి ఉంటే నేను నా కుటుంబం సర్వనాశనం అయిపోతాం అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతకుముందు ఆయన తిరుమల పుష్కరిణిలో స్నానం చేస్తారు. అనంతర అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందిస్తారు. ఆ తర్వాత శ్రీవారి ఆలయం ఎదుట ప్రమాణం చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025 ఆస్కార్‌ అవార్డు కోసం అమీర్ ఖాన్ మాజీ భార్య లాపతా లేడీస్

కిలాడీ కుర్రోళ్ళు అంటూ రాబోతోన్న గౌతం రాజు తనయుడు కృష్ణ

మిస్టర్ సెలెబ్రిటీ నుంచి నీ జతగా.. సాంగ్‌ను రిలీజ్ చేసిన గోపీచంద్

అల్లు అర్జున్ పుష్ప రాజ్‌ రూల్‌! పుష్ప-2 కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌

న్యూలుక్‌లో మహేశ్ బాబు.. రాజమౌళి ప్రాజెక్టు కోసమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందడానికి, బాగా నిద్రపోవడానికి చిట్కాలు

వీటితో మధుమేహం అదుపులోకి, ఏంటవి?

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments