Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ పాలన భేష్ .. తితిదే ఈఓను పొగడ్తలతో ముంచెత్తిన శ్రీవారి భక్తులు

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (12:32 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సాంబశివరావు పాలన భేషంటూ శ్రీవారి భక్తులు పొగడ్తలతో ముంచెత్తారు. తిరుమలలోని డయల్‌ యువర్‌ ఈఓ కార్యక్రమంలో 20మంది భక్తులు ఫోన్ల ద్వారా తమ సమస్యలు తెలుపగా అందులో 10 మందికి పైగా భక్తులు తితిదే ఈఓ సేవలను ప్రశంసిస్తూ మాట్లాడారు. 
 
తితిదే ఈఓగా మీరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తిరుమలలో ఎన్నో మార్పులు వచ్చాయని, ఎన్ని వేల మంది భక్తులు తిరుమలలో ఉన్నా వారికి త్వరితగతిన దర్శనభాగ్యం లభిస్తోందని, దీనికంతటికి మీ పరిపాలనే కారణమంటూ కితాబిచ్చారు. రూ.300 ఆన్‌‌లైన్‌ టికెట్లకు కొత్త క్యూలైన్లను ఏర్పాటు చేయడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. భక్తుల పొగడుతుంటే తితిదే ఈఓ మాత్రం చిరునవ్వుతోనే వారికి సమాధానాలిచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

షారూక్‌ ఖాన్‌ను ఉత్తమ నటుడు అవార్డు ఎలా ఇస్తారు? నటి ఊర్వశి ప్రశ్న

టాలీవుడ్‌ డైరెక్టర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఉమెన్ సెంట్రిక్ మూవీ

Yogi babu: కొత్త వాళ్లు ఇండస్ట్రీకి రావాలి, అప్పుడే అభివృద్ధి : బ్రహ్మానందం

Producers: సినీ కార్మికుల బెదిరింపులపై నిర్మాతలు కీలక నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments