Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ పాలన భేష్ .. తితిదే ఈఓను పొగడ్తలతో ముంచెత్తిన శ్రీవారి భక్తులు

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (12:32 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సాంబశివరావు పాలన భేషంటూ శ్రీవారి భక్తులు పొగడ్తలతో ముంచెత్తారు. తిరుమలలోని డయల్‌ యువర్‌ ఈఓ కార్యక్రమంలో 20మంది భక్తులు ఫోన్ల ద్వారా తమ సమస్యలు తెలుపగా అందులో 10 మందికి పైగా భక్తులు తితిదే ఈఓ సేవలను ప్రశంసిస్తూ మాట్లాడారు. 
 
తితిదే ఈఓగా మీరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తిరుమలలో ఎన్నో మార్పులు వచ్చాయని, ఎన్ని వేల మంది భక్తులు తిరుమలలో ఉన్నా వారికి త్వరితగతిన దర్శనభాగ్యం లభిస్తోందని, దీనికంతటికి మీ పరిపాలనే కారణమంటూ కితాబిచ్చారు. రూ.300 ఆన్‌‌లైన్‌ టికెట్లకు కొత్త క్యూలైన్లను ఏర్పాటు చేయడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. భక్తుల పొగడుతుంటే తితిదే ఈఓ మాత్రం చిరునవ్వుతోనే వారికి సమాధానాలిచ్చారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments