Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే ఈవో ధర్మారెడ్డికి ఊరట.. జైలుశిక్షపై తాత్కాలిక స్టే

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2022 (15:16 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డికి తాత్కాలిక ఊరట లభించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి విధించిన నెల రోజుల జైలు శిక్షనపై హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. 
 
తితిదే ఉద్యోగుల క్రమబద్దీకరణ విషయంలో తితిదే ఈవోకు నెల రోజుల జైలు, రూ.2 వేల అపరాధం విధిస్తూ సింగిల్ జడ్జి ఇటీవల తీర్పునిచ్చారు. దీనిపై ఈవో ధర్మారెడ్డి హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన డివిజన్ బెంచ్ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధించింది. 
 
కాగా, గతంలో ముగ్గురు తితిదే ఉద్యోగులు తమను క్రమబద్దీకరించేలా తితిదే ఈవోను ఆదేశించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించి సింగిల్ జడ్జి ధర్మాసనం ఉద్యోగులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. వారిని క్రమబద్దీకరించాలని తితిదే ఈవోకు ఆదేశాలు జారీ చేసింది. కానీ తితిదే ఈవో అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణ కింద ఈవోకు నెల రోజుల జైలుశిక్ష విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో చౌర్య పాఠం విడుదల చేస్తున్నాం : త్రినాథరావు నక్కిన

జూ.ఎన్టీఆర్ ధరించిన షర్టు ధర రూ.85 వేలా?

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా కిచ్చా సుదీప్ తో బిల్లా రంగ బాషా ప్రారంభం

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments