Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధ్యాపకుల టార్చెర్.. టీటీసీ స్టూడెంట్ ఆత్మహత్య

Webdunia
శనివారం, 30 ఆగస్టు 2014 (15:58 IST)
టీటీసీ స్టూడెంట్ నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అధ్యాపకులు, సహచరుల టార్చెర్‌తోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ల్యాబ్ విషయంలో సహచరులు, అధ్యాపకులు అవమానించడంతో మనస్తాపానికి గురైన టీటీసీ స్టూడెంట్ కిరోసిన్ పోసుకుని నిప్పంటుకుని మృతి చెందింది. 
 
వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని గుత్తికొండ టీటీసీ కళాశాలలో తిమ్మారెడ్డిపాలెంకు చెందిన సుభాషిణి శిక్షణ పొందుతోంది. ఈ ఉదయం ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ చికిత్స పొందుతూ సుభాషిణి ప్రాణాలు కోల్పోయింది. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఘటనకు గల కారణాలను ఆరాతీస్తున్నారు. కళాశాల యాజమాన్యం, సిబ్బంది వేధింపులే కారణమని ఆమె సహ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కళాశాల యాజమాన్యం, సిబ్బంది వేధింపులని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments