Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పెళ్లయితే... తెలంగాణలో రంగులేసుకోవాల్సిన అవసరం లేదట... ఎందుకలా?

ఏపీ ప్రత్యేక హోదా సాధనకు మొదట్లో తెరాస అండగా వున్నట్లు వార్తలు వచ్చాయి కానీ తాజాగా ఆ పార్టీకి చెందిన ఎంపి నర్సయ్య గౌడ్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. మంగళవారం నాడు ఆయన మాట్లాడుతూ... అవిశ్వాస తీర్మానం అంటే అదేదో పిల్లల ఆట కాదని వ్యాఖ్యానించారు. ఐన

Webdunia
మంగళవారం, 20 మార్చి 2018 (17:12 IST)
ఏపీ ప్రత్యేక హోదా సాధనకు మొదట్లో తెరాస అండగా వున్నట్లు వార్తలు వచ్చాయి కానీ తాజాగా ఆ పార్టీకి చెందిన ఎంపి నర్సయ్య గౌడ్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. మంగళవారం నాడు ఆయన మాట్లాడుతూ... అవిశ్వాస తీర్మానం అంటే అదేదో పిల్లల ఆట కాదని వ్యాఖ్యానించారు. ఐనా పక్కింట్లో పెళ్లి జరుగుతుంటే మా ఇంట్లో రంగులు వేసుకోవాలా అంటూ ప్రశ్నించారు. 
 
అవిశ్వాస తీర్మానం అనేది రాష్ట్ర ప్రజల కోసం కాదనీ, అదంతా రాజకీయ స్వార్థంలో భాగమేనని, తమతో చర్చించకుండా అవిశ్వాస తీర్మానం పెడితే తగుదనమ్మా అని తాము దానికి మద్దతివ్వాలా అని ప్రశ్నించారు. తెరాస పార్టీ చీఫ్ కేసీఆర్ సూచన మేరకు తామంతా కలిసి రిజర్వేషన్ల అంశం మాత్రమే పార్లమెంటులో పోరాడుతామన్నారు. కాబట్టి తెరాస ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతివ్వదని తేలిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments