Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019 ఎన్నికల తర్వాత మా బాస్ కేసీఆరే ప్రధాని కావొచ్చు: జితేందర్ రెడ్డి

దేశ రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకమై థర్డ్ ఫ్రంట్ దిశగా రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో.. 2019 ఎన్నికల తర్వాత ఏమైనా జరుగవచ్చునని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ జితేంద

Webdunia
సోమవారం, 26 మార్చి 2018 (09:54 IST)
దేశ రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకమై థర్డ్ ఫ్రంట్ దిశగా రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో.. 2019 ఎన్నికల తర్వాత ఏమైనా జరుగవచ్చునని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ జితేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా 2019 ఎన్నికల తర్వాత తెరాస చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి కావచ్చునని.. దేశాన్ని పరిపాలించవచ్చునని జితేందర్ రెడ్డి అన్నారు. 
 
ఓ ఇంటర్వ్యూలో జితేందర్ రెడ్డి మాట్లాడుతూ... టీఆర్ఎస్ నేతల్లో అసంతృప్తి పెరిగిందనే వార్తలను కొట్టిపారేశారు. కేసీఆర్ నాయకత్వంపై ప్రతి ఒక్కరికీ నమ్మకం వుందని తెలిపారు. ఇక దేశ రాజీకయాల్లో థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడారు.
 
బీజేపీతో పోస్ట్ అలయన్స్ కావచ్చు. మా బాసే ప్రధాని అయినా కావచ్చునని జితేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తామే దేశాన్ని పరిపాలించవచ్చునని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments