Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన తరపున వైజాగ్ ఎంపిగా త్రివిక్రమ్, రాజమండ్రి నుంచి అలీ..

వచ్చే ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్‌ ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. జనసేన పార్టీ ప్రారంభం రోజే 9 మంది ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేశారు. దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వైజాగ్ నుంచి జనసేన తరపున ఎంపిగా బరిలోకి దింపాలని పవన్ కళ్యాణ్‌ భావిస్త

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2017 (21:00 IST)
వచ్చే ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్‌ ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. జనసేన పార్టీ ప్రారంభం రోజే 9 మంది ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేశారు. దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వైజాగ్ నుంచి జనసేన తరపున ఎంపిగా బరిలోకి దింపాలని పవన్ కళ్యాణ్‌ భావిస్తున్నట్లు సమాచారం. 
 
అలాగే కమెడియన్ అలీని రాజమండ్రి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా, శివాజీ, శివబాలాజీకి ఎమ్మెల్యే అభ్యర్థులుగా, లోక్ సత్తా జయప్రకాష్‌ నారాయణ్‌‌కు ఎంపి సీటు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. జంప్ జిలానీలకు అవకాశం లేదని పవన్ ముందు నుంచే చెబుతున్నారు. 
 
కానీ తనకు అత్యంత సన్నిహితుడైన వంగ వీటి రాధా విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారోనన్నది ఆసక్తికరంగా మారుతోంది. అలాగే బడా నిర్మాత బండ్ల గణేష్‌కు ఎమ్మెల్యే సీటును ఇవ్వడానికి ఓకే చెప్పేశారట పవన్ కళ్యాణ్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments