Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన తరపున వైజాగ్ ఎంపిగా త్రివిక్రమ్, రాజమండ్రి నుంచి అలీ..

వచ్చే ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్‌ ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. జనసేన పార్టీ ప్రారంభం రోజే 9 మంది ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేశారు. దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వైజాగ్ నుంచి జనసేన తరపున ఎంపిగా బరిలోకి దింపాలని పవన్ కళ్యాణ్‌ భావిస్త

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2017 (21:00 IST)
వచ్చే ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్‌ ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. జనసేన పార్టీ ప్రారంభం రోజే 9 మంది ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేశారు. దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వైజాగ్ నుంచి జనసేన తరపున ఎంపిగా బరిలోకి దింపాలని పవన్ కళ్యాణ్‌ భావిస్తున్నట్లు సమాచారం. 
 
అలాగే కమెడియన్ అలీని రాజమండ్రి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా, శివాజీ, శివబాలాజీకి ఎమ్మెల్యే అభ్యర్థులుగా, లోక్ సత్తా జయప్రకాష్‌ నారాయణ్‌‌కు ఎంపి సీటు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. జంప్ జిలానీలకు అవకాశం లేదని పవన్ ముందు నుంచే చెబుతున్నారు. 
 
కానీ తనకు అత్యంత సన్నిహితుడైన వంగ వీటి రాధా విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారోనన్నది ఆసక్తికరంగా మారుతోంది. అలాగే బడా నిర్మాత బండ్ల గణేష్‌కు ఎమ్మెల్యే సీటును ఇవ్వడానికి ఓకే చెప్పేశారట పవన్ కళ్యాణ్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments