Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లమలలో బహిర్భూమికి వెళ్లిన గిరిజన మహిళపై అత్యాచారం

కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఓ గిరిజన మహిళపై అత్యాచారం జరిగింది. బహిర్భూమికి వెళ్లిన ఈ మహిళపై పూటుగా మద్యం సేవించిన ఓ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2016 (09:05 IST)
కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఓ గిరిజన మహిళపై అత్యాచారం జరిగింది. బహిర్భూమికి వెళ్లిన ఈ మహిళపై పూటుగా మద్యం సేవించిన ఓ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
దసరా పండుగ సందర్భంగా తన కూతురును ఇంటికి తీసుకెళ్లేందుకు ఆత్మకూరు మండలం కొట్టాలచెరువు చెంచుగూడేనికి చెందిన దాసరి వీరన్న బైర్లూటి చెంచుగూడేనికి వచ్చాడు. ఈయన శుక్రవారం రాత్రి అక్కడే బసచేశాడు. రాత్రి సమయంలో గూడేనికి చెందిన మహిళ బహిర్భూమికి అటవీ ప్రాంతంలోకి వెళ్లడాన్ని గమనించాడు.
 
ఆ తర్వాత తాను ఆమెను అనుసరించాడు. వీరన్న అప్పటికే పూటుగా మద్యం సేవించి ఉండటంతో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకు ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. అపస్మారక స్థితిలో పడివున్న ఆ మహిళను గుర్తించి గూడేనికి తీసుకెళ్లారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

మా అమ్మ ఆరోగ్యంగా ఉన్నారు.. పుకార్లు సృష్టించవద్దు : నాగబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments