Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లమలలో బహిర్భూమికి వెళ్లిన గిరిజన మహిళపై అత్యాచారం

కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఓ గిరిజన మహిళపై అత్యాచారం జరిగింది. బహిర్భూమికి వెళ్లిన ఈ మహిళపై పూటుగా మద్యం సేవించిన ఓ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2016 (09:05 IST)
కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఓ గిరిజన మహిళపై అత్యాచారం జరిగింది. బహిర్భూమికి వెళ్లిన ఈ మహిళపై పూటుగా మద్యం సేవించిన ఓ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
దసరా పండుగ సందర్భంగా తన కూతురును ఇంటికి తీసుకెళ్లేందుకు ఆత్మకూరు మండలం కొట్టాలచెరువు చెంచుగూడేనికి చెందిన దాసరి వీరన్న బైర్లూటి చెంచుగూడేనికి వచ్చాడు. ఈయన శుక్రవారం రాత్రి అక్కడే బసచేశాడు. రాత్రి సమయంలో గూడేనికి చెందిన మహిళ బహిర్భూమికి అటవీ ప్రాంతంలోకి వెళ్లడాన్ని గమనించాడు.
 
ఆ తర్వాత తాను ఆమెను అనుసరించాడు. వీరన్న అప్పటికే పూటుగా మద్యం సేవించి ఉండటంతో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకు ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. అపస్మారక స్థితిలో పడివున్న ఆ మహిళను గుర్తించి గూడేనికి తీసుకెళ్లారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments