Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసుల అదుపులో గుప్తనిధుల వేటగాళ్లు

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (08:52 IST)
అనంతపురం జిల్లా అగళి మండల కేంద్రంలోని శంకరేశ్వర స్వామి దేవాలయంలో  గుప్త నిధుల కోసం ఆరు మంది గుర్తు తెలియని వ్యక్తులు తవ్వ కాలు చేపట్టారు. రాత్రి వేళల్లో గస్తీ నిర్వహి స్తున్న ఏఎస్‌ఐ రాజ్‌కు మార్‌, కానిస్టేబుల్‌ మహ్మద్‌రఫిలు గమనించి వెంబడించి మహేష్‌ అనే వ్యక్తిను అదుపులోకి తీసుకు న్నారు. మిగతా ఐదుగురు పరారయ్యారు.

వీరు బెంగుళూరులోని నెలమంగళ, దొడ్డబ ళ్లాపూర్‌ ప్రాంతాలకు చెందినవారిగా గుర్తిం చారు. మధూడి గ్రామానికి చెందిన సంతోష్‌ అనే వ్యక్తి సహకారంతో వారిని పట్టుకున్నారు. గతంలో గుప్త నిధుల కోసం రెండు మార్లు తవ్వకాలు చేపట్టి విఫలమైనట్లు తెలిసింది. పరారైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

గుప్త నిధుల కోసం ఉప యోగించిన పరికరాలను స్వాధీనంచేసు కున్నారు. మహేష్‌ను అనంతపురం జిల్లా కేంద్రంలోని క్రైం పోలీసు స్టేషన్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments