Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి మూడు రోజుల పాటు పలు రైళ్లు

Webdunia
బుధవారం, 28 జూన్ 2023 (08:38 IST)
దేశ వ్యాప్తంగా బుధవారం నుంచి మూడు రోజుల పాటు అంటే శుక్రవారం వరకు పలు రైళ్లను భారతీయ రైల్వే రద్దు చేసింది. భద్రక్ - ఖరగ్‌పూర్ సెక్షన్‌లో బహనగ బజార్ వద్ద నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 28, 29, 30 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేయనున్నట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి మంగళవారం తెలిపారు. 
 
ఇందులో భాగంగా, 28వ తేదీన హౌరా - సత్యసాయి ప్రశాంతి నిలయం (22831), హైదరాబాద్‌ - షాలిమార్‌ (18046) ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌ - సికింద్రాబాద్‌ (22849), షాలిమార్‌ - సికింద్రాబాద్‌ (12773), విశాఖ - షాలిమార్‌(22854), తాంబరం - సంత్రాగచ్చి (22842), పుదుచ్చేరి - హౌరా (12868), చెన్నై సెంట్రల్‌ - షాలిమార్‌ (22826) కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, 29న ఎస్‌ఎంవీ బెంగళూరు - హౌరా (22888), చెన్నై సెంట్రల్‌ - సంత్రాగచ్చి (22808), 30న సత్యసాయి ప్రశాంతి నిలయం - హౌరా (22832), సికింద్రాబాద్‌ - షాలిమార్‌ (22850) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments