Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి మూడు రోజుల పాటు పలు రైళ్లు

Webdunia
బుధవారం, 28 జూన్ 2023 (08:38 IST)
దేశ వ్యాప్తంగా బుధవారం నుంచి మూడు రోజుల పాటు అంటే శుక్రవారం వరకు పలు రైళ్లను భారతీయ రైల్వే రద్దు చేసింది. భద్రక్ - ఖరగ్‌పూర్ సెక్షన్‌లో బహనగ బజార్ వద్ద నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 28, 29, 30 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేయనున్నట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి మంగళవారం తెలిపారు. 
 
ఇందులో భాగంగా, 28వ తేదీన హౌరా - సత్యసాయి ప్రశాంతి నిలయం (22831), హైదరాబాద్‌ - షాలిమార్‌ (18046) ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌ - సికింద్రాబాద్‌ (22849), షాలిమార్‌ - సికింద్రాబాద్‌ (12773), విశాఖ - షాలిమార్‌(22854), తాంబరం - సంత్రాగచ్చి (22842), పుదుచ్చేరి - హౌరా (12868), చెన్నై సెంట్రల్‌ - షాలిమార్‌ (22826) కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, 29న ఎస్‌ఎంవీ బెంగళూరు - హౌరా (22888), చెన్నై సెంట్రల్‌ - సంత్రాగచ్చి (22808), 30న సత్యసాయి ప్రశాంతి నిలయం - హౌరా (22832), సికింద్రాబాద్‌ - షాలిమార్‌ (22850) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments