Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి మూడు రోజుల పాటు పలు రైళ్లు

Webdunia
బుధవారం, 28 జూన్ 2023 (08:38 IST)
దేశ వ్యాప్తంగా బుధవారం నుంచి మూడు రోజుల పాటు అంటే శుక్రవారం వరకు పలు రైళ్లను భారతీయ రైల్వే రద్దు చేసింది. భద్రక్ - ఖరగ్‌పూర్ సెక్షన్‌లో బహనగ బజార్ వద్ద నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 28, 29, 30 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేయనున్నట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి మంగళవారం తెలిపారు. 
 
ఇందులో భాగంగా, 28వ తేదీన హౌరా - సత్యసాయి ప్రశాంతి నిలయం (22831), హైదరాబాద్‌ - షాలిమార్‌ (18046) ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌ - సికింద్రాబాద్‌ (22849), షాలిమార్‌ - సికింద్రాబాద్‌ (12773), విశాఖ - షాలిమార్‌(22854), తాంబరం - సంత్రాగచ్చి (22842), పుదుచ్చేరి - హౌరా (12868), చెన్నై సెంట్రల్‌ - షాలిమార్‌ (22826) కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, 29న ఎస్‌ఎంవీ బెంగళూరు - హౌరా (22888), చెన్నై సెంట్రల్‌ - సంత్రాగచ్చి (22808), 30న సత్యసాయి ప్రశాంతి నిలయం - హౌరా (22832), సికింద్రాబాద్‌ - షాలిమార్‌ (22850) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments