Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం 6వ స్నాత‌కోత్స‌వం

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (22:44 IST)
తిరుపతిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద విశ్వ‌విద్యాల‌యం 6వ స్నాత‌కోత్స‌వం అక్టోబర్ 28వ తేదీన జ‌రుగ‌నుంది. రాష్ట్ర గ‌వ‌ర్న‌రు బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ (వర్చువల్)  అధ్య‌క్ష‌త‌న ఈ కార్య‌క్ర‌మం జరుగనుంది.
 
గురువారం ఉదయం 11.30 గంట‌ల‌కు వ‌ర్సిటీ ప్రాంగ‌ణంలోని యాగ‌శాల‌లో స్నాత‌కోత్స‌వం నిర్వ‌హిస్తారు. ఇందులో 2019-20 ఉత్తీర్ణులైన 122 మందికి బ్యాచిల‌ర్స్ డిగ్రీ, 46 మందికి మాస్ట‌ర్ డిగ్రీ, ఇద్ద‌రికి ఎంఫిల్‌, 11 మందికి పిహెచ్‌డి ప‌ట్టాలు ప్ర‌దానం చేస్తారు.

అదేవిధంగా, తిరుప‌తికి చెందిన వేద‌పండితుడు బ్ర‌హ్మ‌శ్రీ  గణేశన్ శ్రౌతికి మ‌హామ‌హోపాధ్యాయ పుర‌స్కారం అంద‌జేస్తారు.  ఎస్వీ వేద వ‌ర్సిటీ వైస్ చాన్స‌ల‌ర్ ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌నశ‌ర్మ స్వాగతోపన్యాసం చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments