Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు శ్రీశైలం మల్లన్న ఆలయం మూసివేత

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (17:18 IST)
సూర్య గ్రహణం కారణంగా ఆదివారం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయాన్ని మూసివేస్తున్నట్లు దేవస్థానం ఈవో రామారావు తెలిపారు. శనివారం రాత్రి 10 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేసి 21వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు తెరువనున్నట్లు ఈవో చెప్పారు.

సాక్షి గణపతి, హఠకేశ్వరం, శిఖరేశ్వరం ఆలయాలు కూడా మూసివేస్తున్నట్లు చెప్పారు. సూర్య గ్రహణం రోజు పరోక్ష సేవలను కూడా నిలుపుదల చేస్తున్నట్లు ఈవో తెలిపారు.

శ్రీశైలంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల దర్శనానికి దేవస్థానం చేసిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌, ఎస్పీ ఫక్కీరప్ప శుక్రవారం పరిశీలించారు. క్యూలైన్ల ప్రవేశ ద్వారం వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకొని దర్శనానికి వచ్చారు.

భక్తులు భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కునేందుకు ఏర్పాట్లు, అవగాహన కోసం ఫ్లెక్సీబోర్డుల ఏర్పాటు వంటి అంశాలను ఈవో రామారావు వారికి వివరించారు. అంతకుముందు కలెక్టర్‌, ఎస్పీ నక్షత్రవనంలో మొక్కలు నాటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments