Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిజిటల్‌ మీటర్‌ వద్దు.. 95 మంది ఎత్తు మాన్యువల్‌గా కొలవండి

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2023 (12:33 IST)
డిజిటల్‌ మీటర్‌ సాయంతో కాకుండా పాత పద్ధతిలో మాన్యువల్‌గా ఎత్తు, ఛాతీ పరీక్షలు నిర్వహించాలని పోలీసు రిక్రూట్‌ మెంట్‌ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
 
హైకోర్టు అనుమతి నేపథ్యంలో ఈ నెల 14, 15 తేదీల్లో ఎస్‌ఐ మెయిన్స్‌ పరీక్షలు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహించనున్నారు. 
 
ఈ ప్రక్రియ మూడు రోజుల్లో పూర్తి చేయాలని జస్టిస్‌ వి సుజాత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 14, 15 తేదీల్లో మెయిన్స్‌ యథాతథంగా నిర్వహించాలని, అర్హత సాధించిన వారిని తదుపరి దశకు అనుమతించాలని ఆదేశించారు.
 
2019లో మాన్యువల్‌గా పరీక్ష నిర్వహించినప్పుడు అర్హత సాధించి, 2023లో అనర్హులైన అభ్యర్థులు పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో... ఆ 95 మందికి ఎత్తును తిరిగి కొలవాలని హైకోర్టు పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments