Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిజిటల్‌ మీటర్‌ వద్దు.. 95 మంది ఎత్తు మాన్యువల్‌గా కొలవండి

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2023 (12:33 IST)
డిజిటల్‌ మీటర్‌ సాయంతో కాకుండా పాత పద్ధతిలో మాన్యువల్‌గా ఎత్తు, ఛాతీ పరీక్షలు నిర్వహించాలని పోలీసు రిక్రూట్‌ మెంట్‌ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
 
హైకోర్టు అనుమతి నేపథ్యంలో ఈ నెల 14, 15 తేదీల్లో ఎస్‌ఐ మెయిన్స్‌ పరీక్షలు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహించనున్నారు. 
 
ఈ ప్రక్రియ మూడు రోజుల్లో పూర్తి చేయాలని జస్టిస్‌ వి సుజాత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 14, 15 తేదీల్లో మెయిన్స్‌ యథాతథంగా నిర్వహించాలని, అర్హత సాధించిన వారిని తదుపరి దశకు అనుమతించాలని ఆదేశించారు.
 
2019లో మాన్యువల్‌గా పరీక్ష నిర్వహించినప్పుడు అర్హత సాధించి, 2023లో అనర్హులైన అభ్యర్థులు పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో... ఆ 95 మందికి ఎత్తును తిరిగి కొలవాలని హైకోర్టు పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments