Webdunia - Bharat's app for daily news and videos

Install App

టుడే...నో పెట్రోల్... డీలర్ల ఆందోళన

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2015 (09:09 IST)
నేడు రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్ డీజల్ లభించే పరిస్థితి లేదు. డీలర్లు సమ్మె చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచే రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఇంధన విక్రయాలను నిలిపేసిన డీలర్లు, తమ డిమాండ్లను నెరవేర్చేదాకా బంకులను తెరిచేది లేదంటూ తేల్చిచెప్పారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీలోని పెట్రోల్ బంకుల యజమానులు ఆందోళనకు శ్రీకారం చుట్టారు. 
 
అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో కేంద్రం పెట్రోల్ ధరలను తగ్గిస్తే, ఏపీ సర్కారు వ్యాట్ పేరిట ధరలను పెంచిందని డీలర్లు ఆరోపిస్తున్నారు. తక్షణమే వ్యాట్ ను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో డీలర్లు ఆందోళనకు దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments