Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహజీవనం చేసింది.. కానీ మనస్పర్థలు.. కొబ్బరిబొండాలు నరికే కత్తితో?

Webdunia
ఆదివారం, 12 మే 2019 (16:11 IST)
ఇష్టపడి సహజీవనం చేశారు. కొన్నాళ్లు వీరి వ్యవహారం అంతా సజావుగానే సాగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దీంతో కోపం తట్టుకోలేని మహిళ... కొబ్బరిబొండాలు నరికే కత్తితో సహజీవనం చేస్తున్న వ్యక్తిపై దాడికి దిగింది. విచక్షణా రహితంగా కత్తితో నరికి పరారయ్యింది. కృష్ణా జిల్లాలో తిరువూరులో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
 
వివరాల్లోకి వెళితే.. తిరువూరు బైపాస్‌ రోడ్డులో టీస్టాల్‌ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు వీరంకి శ్రీనివాసరావు. గత కొన్నేళ్లుగా లక్ష్మీపురం గ్రామానికి చెందిన మణి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య గొడవులు దాడికి కారణమయ్యాయి. దీంతో ఆగ్రహించిన మణి కొబ్బరి బోండాలు నరికే కత్తితో మణిని నరికింది. ఆపై అక్కడ నుంచి పారిపోయింది.  
 
ఈ ఘటనపై స్థానికుల సమాచారం మేరకు పోలీసులు.. ఇంట్లో అపస్మారక స్థితిలో పడివున్న శ్రీనివాసరావును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితురాలు మణి కోసం గాలింపు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments