Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో తిరుపతి వెంకన్న

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (07:11 IST)
తిరుపతి భక్తులకు ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రం. ప్రపచంలోనే అతి పెద్దదైన హిందూ దేవాలయం. స్వామిని చూసి తరించాలని కూడా ఎంతో మంచి ఆశిస్తారు. తిరుపతికి ప్రతి నిత్యం వెల్లువలా జనం వస్తూంటారు.
 
విశాఖవాసులకు తిరుమల అంటే కడు దూరమే. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి వారంతా తిరుపతి వస్తారు. ఇపుడు అటువంటి భక్త జనుల కోసం టీటీడీ పాతిక కోట్ల రూపాయల వ్యయంలో పదెకరాల సువిశాల స్థలంలో నిర్మిస్తున్న వెంకన్న ఆలయం ఇపుడు పూర్తి అయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది.

మూడేళ్ళ క్రితం ఈ ఆలయ నిర్మాణ పనులు మొదలయ్యయి. ఇక ఈ ఆలయానికి సంబంధించి విగ్రహ ప్రతిష్ట్ర అంకురార్పణ కార్యక్రమాలు ఈ నెల 9 నుంచి మొదలు కానున్నాయి.
ఈ నెల 13న ఈ ఆలయాన్ని ప్రారంభిస్తారు అంటున్నారు. విశాఖ సాగర తీరం రుషికొండ వద్ద నిర్మించిన ఈ ఆలయం ఆధ్యాత్మిక శోభతో ఇకమీదట విలసిల్లనుంది. మొత్తానికి భక్తుల కోసం వెంకన్న విశాఖలో కొలువుతీరాడని ఆధ్యాత్మికపరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments