Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకన్న వద్ద రూ.20 కోట్ల ఓల్డ్ కరెన్సీ.. స్వామివారిని అరెస్టు చేస్తారా? భక్తుల సెటైర్లు

తిరుమల వెంకన్న వద్ద రూ.20 కోట్ల పాత కరెన్సీ నోట్లు ఉన్నాయి. కేంద్రంతోపాటు భారత రిజర్వు బ్యాంకు జారీ చేసిన ఆదేశాల మేరకు పాత కరెన్సీని కలిగివున్నవారిని అరెస్టు చేయాలి. మరి ఇపుడు తిరుమల వెంకన్నను అరెస్టు

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2017 (11:03 IST)
తిరుమల వెంకన్న వద్ద రూ.20 కోట్ల పాత కరెన్సీ నోట్లు ఉన్నాయి. కేంద్రంతోపాటు భారత రిజర్వు బ్యాంకు జారీ చేసిన ఆదేశాల మేరకు పాత కరెన్సీని కలిగివున్నవారిని అరెస్టు చేయాలి. మరి ఇపుడు తిరుమల వెంకన్నను అరెస్టు చేయాల్సిందిగా కేంద్రం ఆదేశిస్తుందా అంటూ భక్తులు సెటైర్లు వేసుకుంటున్నారు. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాత నోట్లను రద్దు చేసి, కొత్తగా రూ.500, రూ.2000 నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే. ఈ నోట్ల రద్దుతో పేదవాడు మొదలుకుని దేవుడి వరకు తీవ్రంగా నష్టపోయారు. దేవుళ్లలో ఎక్కువగా తిరుమల వెంకన్న నష్టపోయారు. 
 
ఈ కోవలో రద్దైన నోట్లను ఇప్పటికీ భక్తులు స్వామివారి హుండీలో వేస్తుండటం అధికారులకు తలనొప్పిని తెచ్చిపెడుతోంది. దాదాపు రూ.20 కోట్ల విలువైన పాత నోట్లు టీటీడీ వద్ద పేరుకుపోయాయి. పాత నోట్లను మార్చండి బాబూ అంటూ ఆర్బీఐని టీటీడీ కోరినా... రిజర్వ్ బ్యాంక్ అందుకు అంగీకరించలేదు. దీంతో, ఈ డబ్బునంతా ఏం చేయాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments