Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి-నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఓటింగ్ ప్రారంభం

Webdunia
శనివారం, 17 ఏప్రియల్ 2021 (11:02 IST)
తిరుపతి ఉప ఎన్నిక ప్రారంభమైంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓటింగ్ ఈ రోజు ప్రారంభమైంది. నాగార్జున సాగర్ ఉపఎన్నికలో 41 మంది అభ్యర్థులు పోటీలో వున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఓటింగ్ జరుగుతోంది. ఇక్కడ ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే బారులు తీరి కనిపిస్తున్నారు.
 
ఇక తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక విషయానికి వస్తే... మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో వున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వున్న 17 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ అధికారులు వ్యాక్సినేషన్ వేయించుకున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments