Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి: రాజ్‌పార్క్‌ హోటల్‌తో పాటు ఇతర ప్రాంతాలకు బాంబు బెదిరింపులు

సెల్వి
శనివారం, 26 అక్టోబరు 2024 (13:36 IST)
తిరుపతిలోని రాజ్‌పార్క్‌ హోటల్‌తో పాటు ఇతర ప్రాంతాలకు వరుస బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. 
 
రాజ్ పార్క్ హోటల్‌తో పాటు, లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేట్ హోటళ్లు, రామానుజ జంక్షన్‌లోని ఒక హోటల్‌తో సహా పలు ఇతర హోటళ్లకు గురువారం ఇమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. 
 
డీఎస్పీ వెంకట నారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రతి హోటల్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

What God is doing: దేవుడు ఏమి చేస్తున్నాడో దేవుడికి మాత్రమే తెలుసు.. వర్మ సెటైర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments