Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి: రాజ్‌పార్క్‌ హోటల్‌తో పాటు ఇతర ప్రాంతాలకు బాంబు బెదిరింపులు

సెల్వి
శనివారం, 26 అక్టోబరు 2024 (13:36 IST)
తిరుపతిలోని రాజ్‌పార్క్‌ హోటల్‌తో పాటు ఇతర ప్రాంతాలకు వరుస బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. 
 
రాజ్ పార్క్ హోటల్‌తో పాటు, లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేట్ హోటళ్లు, రామానుజ జంక్షన్‌లోని ఒక హోటల్‌తో సహా పలు ఇతర హోటళ్లకు గురువారం ఇమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. 
 
డీఎస్పీ వెంకట నారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రతి హోటల్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments