Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో వ్యాపారస్తుల బంద్‌ - నిర్మానుషంగా మారిన పట్టణం..

Webdunia
బుధవారం, 25 మే 2016 (12:40 IST)
జై సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత తొలిసారి తిరుపతి పట్టణం నిర్మానుషంగా మారింది. కారణం తిరుపతి సీటీఓ శ్రీనివాసుల నాయుడు వేధింపులకు గురిచేస్తున్నారని వ్యాపారస్తులందరు ఐక్యమై షాపులను మూసేశారు. దీంతో తిరుపతి పట్టణం నిర్మానుషంగా మారింది. ఉదయం నుంచి తిరుపతి ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్ ఆధ్వర్యంలో బంద్‌ జరుగుతున్న నేపథ్యంలో వ్యాపారస్తులు పట్టణ వీధులలో భారీ స్కూటర్‌ ర్యాలీ నిర్వహించారు.
 
గత కొన్నినెలలుగా సీటీఓ తమను వేధిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు. వెంటనే శ్రీనివాసులనాయుడుపై చర్యలు తీసుకోవాలని వ్యాపారస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. 
 
పట్టణంలోని ఎన్టీఆర్ కూడలి నుంచి స్కూటర్‌ ర్యాలీ ప్రారంభమైంది. ఒక్కసారిగా బంద్‌తో పట్టణం నిర్మానుషంగా మారింది. స్థానికులకు కనీసం తిరుపతిలో తాగడానికి పాలు కూడా దొరకడం లేదు. పట్టణ వాసుల కష్టాలు అన్నీఇన్నీ కావు. మూడురోజుల పాటు బంద్‌ జరుగనుండడంతో పట్టణ వాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments