Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల భక్తుల రద్దీ: తితిదే వీఐపి బ్రేక్ దర్శన్ ఆగస్టు 21 వరకూ బంద్

Webdunia
బుధవారం, 17 ఆగస్టు 2022 (09:10 IST)
భక్తుల రద్దీ కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం శనివారం వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసింది. టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. పెళ్లిళ్ల సీజన్‌తో పాటు వరుస సెలవుల కారణంగా తిరుమలకు భక్తుల రద్దీ అంచనాకు మించి వుంది. ఈ కారణంగా టీటీడీ సిఫార్సు లేఖలపై ఆగస్టు 21 వరకు వీఐపీ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. సాధారణ భక్తులకు వేంకటేశ్వరుని దర్శనానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

 
శ్రీవారి సాలకట్ల (వార్షిక) బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 27 నుండి అక్టోబర్ 5 వరకు మహా ధార్మిక ఘట్టం జరగనున్నాయి. “బ్రహ్మోత్సవాలలో ప్రముఖ వాహన సేవలు అక్టోబర్ 1న గరుడ వాహన సేవ, అక్టోబర్ 2న స్వర్ణ రథం, అక్టోబర్ 4న రథోత్సవం, అక్టోబర్ 5న చక్రస్నానం” అని తెలియజేశారు.

 
ధ్వజారోహణం కార్యక్రమం కారణంగా మొదటి రోజు, పెద్ద శేషవాహనం రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. మిగిలిన అన్ని రోజులలో ఉదయం 8 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 7 నుండి రాత్రి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments