Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమండ్రిలో శ్రీవారి నమూనా ఆలయం: 13న ఉదయం 9.30కి ప్రారంభం

Webdunia
శుక్రవారం, 3 జులై 2015 (17:56 IST)
రాజమండ్రిలో గోదావరి పుష్కరాలు వైభవంగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. పుష్కరాలను పురస్కరించుకుని శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. శ్రీవారి తిరుమల ఆలయం తరహాలోనే ఈ ఆలయం ఉంటుందన్నారు. అంతేగాక తిరుమల ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పారు.
 
గోదావరి పుష్కరాలకు రెండు రోజుల ముందే ఆలయ పనుల్ని పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 13న ఉదయం 9.30 నిమిషాలకు శ్రీవారి నమూనా ఆలయాన్ని ప్రారంభిస్తామన్నారు. తిరుమల తరహాలోనే రోజూ పూజలు నిర్వహిస్తామని ఈవో వెల్లడించారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు అన్నప్రసాదాలు అందజేస్తామని ఈవో వివరించారు. 

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments