Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 1వ తేదీ నుంచి అలిపిరి మెట్ల మార్గం మూత, ఎందుకు?

Webdunia
బుధవారం, 26 మే 2021 (16:08 IST)
అలిపిరి మెట్లమార్గం. తిరుపతికి వచ్చే భక్తులు మ్రొక్కులు సమర్పించుకునేందుకు మెట్ల మార్గం ద్వారా తిరుమలకు వెళుతుంటారు. తిరుపతికి వచ్చే భక్తుల్లో ఎక్కువమంది తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం నుంచే తిరుమలకు వెళుతుంటారు. ఎక్కువ  సమయం ఉన్నా సరే అదే మెట్ల మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు.
 
అంతేకాదు తక్కువ సమయంలో వెళ్ళాలనుకునేవారు మాత్రం శ్రీవారి మెట్టు మార్గాన వెళుతుంటారు. అయితే అలిపిరి కాలినడక మార్గాన్ని జూన్ 1వతేదీ నుంచి మూసివేయనున్నారు. తాత్కాలికంగా మెట్ల మార్గాన్ని మూసివేస్తున్నట్లు టిటిడి చెబుతోంది. అలిపిరి కాలినడక మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకే  ఈ నిర్ణయం తీసుకున్నట్లు టిటిడి చెబుతోంది.
 
అయితే జూన్ 1వతేదీ నుంచి కాలినడకన తిరుమలకు వెళ్ళాలనుకునే భక్తులు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్ళాలని కోరుతోంది. అందుకోసం అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సుల ద్వారా భక్తులను తరలించేందుకు టిటిడి ఏర్పాట్లు కూడా చేస్తోంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని కోరుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments