విజయవాడ రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్..ఏంటది..?

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2022 (10:34 IST)
విజయవాడ రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్. నిమిషాల తలబడి క్యూలో నిలుచుకోకుండా క్యూ ఆర్ కోడ్‌ను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు రైల్వే అధికారులు యూటీఎస్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి విస్తృతంగా ప్రచారం చేశారు. 
 
దీంతో చాలామంది ప్రయాణీకులు దాని ద్వారా టికెట్ తీసుకుంటున్నారు. తద్వారా ప్రయాణీకులకు టిక్కెట్లు తీసుకునే పని సులభం అయ్యింది. 
 
కౌంటర్ల వద్ద నిలిచే ప్రయాణీకుల సంఖ్య తగ్గింది. దీంతో ప్రయాణీకులు స్టేషన్ చేరుకున్నాక యూటీఎస్ ఓపెన్ చేసి అక్కడి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఐదు బుకింగ్ కౌంటర్ల వద్ద ఏర్పాటు చేసిన ఈ క్యూఆర్ కోడ్‌లను దశలవారీగా అన్ని ఫ్లాట్‌ఫామ్లలో ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. ఈ షో విజేత ఎవరంటే?

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

తర్వాతి కథనం
Show comments