విజయవాడ రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్..ఏంటది..?

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2022 (10:34 IST)
విజయవాడ రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్. నిమిషాల తలబడి క్యూలో నిలుచుకోకుండా క్యూ ఆర్ కోడ్‌ను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు రైల్వే అధికారులు యూటీఎస్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి విస్తృతంగా ప్రచారం చేశారు. 
 
దీంతో చాలామంది ప్రయాణీకులు దాని ద్వారా టికెట్ తీసుకుంటున్నారు. తద్వారా ప్రయాణీకులకు టిక్కెట్లు తీసుకునే పని సులభం అయ్యింది. 
 
కౌంటర్ల వద్ద నిలిచే ప్రయాణీకుల సంఖ్య తగ్గింది. దీంతో ప్రయాణీకులు స్టేషన్ చేరుకున్నాక యూటీఎస్ ఓపెన్ చేసి అక్కడి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఐదు బుకింగ్ కౌంటర్ల వద్ద ఏర్పాటు చేసిన ఈ క్యూఆర్ కోడ్‌లను దశలవారీగా అన్ని ఫ్లాట్‌ఫామ్లలో ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments